ఈ-కోర్టు ప్రారంభం హైకోర్టులో...

- July 17, 2016 , by Maagulf
ఈ-కోర్టు ప్రారంభం హైకోర్టులో...

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఈ-కోర్టును ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పేపర్‌ లెస్‌ ఈ-కోర్టును ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com