'ప్రేమమ్' టీం నార్వేలో
- July 17, 2016
అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమమ్'. ఈ చిత్ర బృందం ప్రస్తుతం నార్వేలో ఉన్నట్లు తెలుస్తోంది. కథానాయకి శ్రుతిహాసన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా నార్వేలో నాగచైతన్య, చందు మొండేటితో కలిసి దిగిన ఫొటోను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నార్వేలో ప్రేమమ్ టీంతో చాలా సంతోషంగా గడిపానని పోస్ట్ చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో విజయం సాధించిన 'ప్రేమమ్' చిత్రాన్ని అదే టైటిల్తో తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







