గాజా వాసులకు నిత్యవసరాలు.. కువైట్ ఎయిర్ బ్రిడ్జి..!!
- August 10, 2025
కువైట్: గాజాకు అత్యవసర మానవతా సహాయం అందించడానికి కువైట్ ఎయిర్ బ్రిడ్జిలో భాగంగా తొలి విమానం ఆదివారం అబ్దుల్లా అల్-ముబారక్ ఎయిర్ బేస్ నుండి ఈజిప్ట్లోని అల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరుతుందని కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS) ప్రకటించింది. పాలస్తీనియన్లకు అవసరమైన సహాయ సామాగ్రిని ఈ విమానం తీసుకువెళుతుందని KRCS చైర్మన్ ఖలీద్ అల్-ముఘామిస్ తెలిపారు. ఈ మిషన్ ఈజిప్షియన్ మరియు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీలతో పాటు కువైట్ సామాజిక వ్యవహారాలు, రక్షణ విదేశాంగ మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో జరుగుతుందని తెలిపారు.
మరోవైపు గాజా వాసుల కోసం KD 11.5 మిలియన్ల విరాళాలను సేకరించినట్లు కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజా వాసుల కోసం ఆహారం మరియు ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







