పిస్తా ఉత్పత్తులను తిని ఆస్పత్రిలో చేరిన తొమ్మిదిమంది..!!
- August 10, 2025
మనామా: కొన్ని ప్రసిద్ధ పిస్తా బ్రాండ్లు, వాటి ఉత్పత్తుల కారణంగా తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వాటిల్లో సాల్మొనెల్లా ఆనవాళ్లను గుర్తించామని, దంతోనే వారు అనారోగ్యానికి గురయ్యారని మెడికల్ అధికారులు నిర్ధారించారు. దాంతో హబీబి, అల్ మొఖ్తార్ ఫుడ్ సెంటర్ మరియు దుబాయ్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులను హెల్త్ అధికారులు రీకాల్ హెచ్చరికలు జారీ చేశారు.
కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకారం, మార్చి ప్రారంభం నుండి జూలై మధ్య వరకు నాలుగు ప్రావిన్సులలో 52 సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. రీకాల్ ఎత్తివేసే వరకు వినియోగదారులు తమ ఇళ్లను తనిఖీ చేసి ఈ ఉత్పత్తులను పడేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!