పిస్తా ఉత్పత్తులను తిని ఆస్పత్రిలో చేరిన తొమ్మిదిమంది..!!
- August 10, 2025
మనామా: కొన్ని ప్రసిద్ధ పిస్తా బ్రాండ్లు, వాటి ఉత్పత్తుల కారణంగా తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వాటిల్లో సాల్మొనెల్లా ఆనవాళ్లను గుర్తించామని, దంతోనే వారు అనారోగ్యానికి గురయ్యారని మెడికల్ అధికారులు నిర్ధారించారు. దాంతో హబీబి, అల్ మొఖ్తార్ ఫుడ్ సెంటర్ మరియు దుబాయ్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులను హెల్త్ అధికారులు రీకాల్ హెచ్చరికలు జారీ చేశారు.
కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకారం, మార్చి ప్రారంభం నుండి జూలై మధ్య వరకు నాలుగు ప్రావిన్సులలో 52 సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. రీకాల్ ఎత్తివేసే వరకు వినియోగదారులు తమ ఇళ్లను తనిఖీ చేసి ఈ ఉత్పత్తులను పడేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







