పిస్తా ఉత్పత్తులను తిని ఆస్పత్రిలో చేరిన తొమ్మిదిమంది..!!
- August 10, 2025
మనామా: కొన్ని ప్రసిద్ధ పిస్తా బ్రాండ్లు, వాటి ఉత్పత్తుల కారణంగా తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వాటిల్లో సాల్మొనెల్లా ఆనవాళ్లను గుర్తించామని, దంతోనే వారు అనారోగ్యానికి గురయ్యారని మెడికల్ అధికారులు నిర్ధారించారు. దాంతో హబీబి, అల్ మొఖ్తార్ ఫుడ్ సెంటర్ మరియు దుబాయ్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులను హెల్త్ అధికారులు రీకాల్ హెచ్చరికలు జారీ చేశారు.
కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకారం, మార్చి ప్రారంభం నుండి జూలై మధ్య వరకు నాలుగు ప్రావిన్సులలో 52 సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. రీకాల్ ఎత్తివేసే వరకు వినియోగదారులు తమ ఇళ్లను తనిఖీ చేసి ఈ ఉత్పత్తులను పడేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!









