చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానం 3 గంటలు ఆలస్యం..
- July 17, 2016
చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం రావడంతో విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించి అధికారులకు సమాచారమందించాడు. దీంతో విమానాన్నిరన్వే నుంచి ఎయిర్పోర్ట్లోని బేస్కు తరలించి మరమ్మతులు చేపట్టారు. అనంతరం విమానం బయలుదేరింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









