వేడి వాతావరణం అధిక తేమ స్థాయిల వాతావరణ సూచన
- July 17, 2016దేశం శనివారం అత్యంత వేడితో కూడిన ఒక వాతావరణంను చవిచూసింది మరియు రాబోయే రోజుల్లో వేసవి మరింత తీవ్రంగా మారవచ్చని భావిస్తున్నారు.
ప్రారంభ గరిష్ట ఉష్ణోగ్రతలు దోహా సహా పలు ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో ఆదివారం 40 సెంటీగ్రేడుల స్థాయి వరకు చేరుకొనే అవకాశం ఉంది, తేమ స్థాయిలు ముఖ్యంగా రాత్రి సమయంలో అధికంగా ఉంటుందని కతర్ వాతావరణ శాఖ సోషల్ మీడియా శనివారం సాయంత్రం విడుదల చేసిన ఒక పోస్ట్ లో తెలిపింది "అధిక తేమ (ఉండటం) హమద్ విమానాశ్రయం (ప్రాంతం) లో 86 శాతం కు కు చేరుకుంది దేశంలోని చాలా ప్రాంతాలలో ఈ మార్పు గమనించవచ్చు మరియు అర్ధరాత్రి సమయంలో పెరుగుతాయని
సముద్ర తీర ప్రాంతాల కోసం వివరణాత్మక సూచన ఏమిటంటే కొన్ని వేడి రోజు తరువాత వేకువజామున కొన్ని ప్రదేశాలలో మేఘాలని చూడవచ్చని ఆ ప్రాంతాలలో మబ్బుగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ సైత రాత్రి పూట బాగా ఆర్ద్రత వాతావరణం ఉంటుంది. కతర్ లో అత్యధిక ఉష్ణోగ్రత శనివారం బాటనాలో తురైనా లో 46 సెంటీగ్రేడ్, 47 సెంటీగ్రేడ్ల స్థాయిలో నమోదు కాబడింది రాజధాని లో, పాదరసం స్థాయి దోహా విమానాశ్రయం ప్రాంతంలో 42 సెంటీగ్రేడ్ కు అధిక స్థాయికి చేరుకుంది. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ కార్యాలయం ప్రకారం, దోహా లో అల్ ఖోర్ లో మెసయిద్ మరియు వాకరః 41సెంటీగ్రేడ్ మరియు 40 సెంటీగ్రేడ్ నుంచి 42 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







