అవయవ దానంలో కువైట్ రికార్డులు..!!
- August 16, 2025
కువైట్: అవయవ దానంలో కువైట్ కొత్త రికార్డులను నమోదు చేసింది. 2024లో రికార్డు స్థాయిలో 149 కిడ్నీ మార్పిడిలను నిర్వహించినట్లు కువైట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సొసైటీ చైర్మన్ డాక్టర్ తుర్కి అల్-ఒటైబి తెలిపారు. అవయవ దానం అనేది రోగులకు కొత్త జీవితాన్ని అందించే మానవతా చర్య అని ఆయన తెలిపారు.
ఊపిరితిత్తుల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, గుండె మరియు మూత్రపిండాల మార్పిడి సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం, కువైట్లో 15,000 మంది వ్యక్తులు అవయవ దాత కార్డులను కలిగి ఉన్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 మంది రోగులలో ఒకరు మాత్రమే అవసరమైన అవయవాన్ని అందుకుంటున్నారని, డిమాండ్ సరఫరాను మించిపోయిందన్నారు. ఎక్కువ మంది అవయవ దాతలుగా నమోదు చేసుకోవాలని డాక్టర్ అల్-ఒటైబి కోరారు. ఇది ఇతరుల ప్రాణాలను కాపాడే గొప్ప మానవీయ బహుమతి అని అన్నారు.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







