షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..మాజీ ఉద్యోగే సూత్రధారి..!!
- August 17, 2025
యూఏఈః ఇండియాలోని కేరళకు వెకేషన్ కోసం వెళ్లిన షార్జాకు చెందిన బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తన కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగే దీనికి సూత్రధారి అని కేరళ పోలీసులు వెల్లడించారు. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఈ దురాగతానికి ఒడిగట్టాడని తెలిపారు. ఈ క్రమంలోనే షార్జా ఆధారిత ఫార్మసీ చైన్ ను నిర్వహించే వ్యాపారవేత్త కేరళలోని తన స్వస్థలమైన మాలాపురం మలేపురంకు సెలవుల కోసం వచ్చినప్పుడు కిడ్నాప్ కు ప్లాన్ చేసాడని తెలిపారు. కాగా, రెండు రోజుల తరువాత పోలీసులు అతడిని కొల్లం నుండి కిడ్నాప్ ముఠా నుంచి సురక్షితంగా రక్షించారు. కాగా, ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కేరళ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







