షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..మాజీ ఉద్యోగే సూత్రధారి..!!
- August 17, 2025
యూఏఈః ఇండియాలోని కేరళకు వెకేషన్ కోసం వెళ్లిన షార్జాకు చెందిన బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తన కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగే దీనికి సూత్రధారి అని కేరళ పోలీసులు వెల్లడించారు. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఈ దురాగతానికి ఒడిగట్టాడని తెలిపారు. ఈ క్రమంలోనే షార్జా ఆధారిత ఫార్మసీ చైన్ ను నిర్వహించే వ్యాపారవేత్త కేరళలోని తన స్వస్థలమైన మాలాపురం మలేపురంకు సెలవుల కోసం వచ్చినప్పుడు కిడ్నాప్ కు ప్లాన్ చేసాడని తెలిపారు. కాగా, రెండు రోజుల తరువాత పోలీసులు అతడిని కొల్లం నుండి కిడ్నాప్ ముఠా నుంచి సురక్షితంగా రక్షించారు. కాగా, ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కేరళ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం







