విజేతలకు సర్టిఫికేట్స్ అందించిన ఒమన్లో భారత రాయబారి..!!
- August 25, 2025
మస్కట్: భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళా పోటీలో విజేతలకు బహుమతులు, సర్టిఫికేట్లను అందించడానికి ఒక ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఒమన్లో భారత రాయబారి జివి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
షా నాగర్దాస్, ఖిమ్జీ రాందాస్ గ్రూప్ మరియు లులు ఎక్స్ఛేంజ్ మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమంలో 4-8 సంవత్సరాలు, 9-11 సంవత్సరాలు మరియు 12-14 సంవత్సరాల వయస్సు విభాగాలలో పోటీలు నిర్వహించారు. భారతదేశం పట్ల తమ ప్రేమను కళ ద్వారా ప్రదర్శించారు. డెలీషియస్ డ్యాన్స్ అకాడమీ మరియు కింగ్స్ యునైటెడ్ మస్కట్ నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ పోటీలు, సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం ఒమన్ - భారతదేశం మధ్య కళ, సంస్కృతి మరియు సమాజంలో విలువలను పెంపొదిస్తుందని, సహకార స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని వక్తలు అన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







