ఖైరతాబాద్ మహాగణపతి రెడీ..
- August 25, 2025
హైదరాబాద్: హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా గణనాథుడు తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్లో 71 సంవత్సరాలుగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ గణపతి.గణపతికి ఎడమ వైపు లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు.. కుడి వైపు లక్ష్మి, పార్వతి విగ్రహాలు ఉంటాయి.
ఈ సారి ప్రపంచ శాంతిని దేశ సమగ్రతను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 69 అడుగుల ఎత్తులో ఈ సారి ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు.
ఈ విగ్రహ తయారీలో 150 మంది కళాకారులు పాల్గొన్నారు.పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టితో విగ్రహాన్ని రూపుద్దిద్దారు.అలాగే, సహజ సిద్ధమైన రంగులనే వాడారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







