ఖైరతాబాద్ మహాగణపతి రెడీ..
- August 25, 2025
హైదరాబాద్: హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా గణనాథుడు తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్లో 71 సంవత్సరాలుగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ గణపతి.గణపతికి ఎడమ వైపు లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు.. కుడి వైపు లక్ష్మి, పార్వతి విగ్రహాలు ఉంటాయి.
ఈ సారి ప్రపంచ శాంతిని దేశ సమగ్రతను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 69 అడుగుల ఎత్తులో ఈ సారి ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు.
ఈ విగ్రహ తయారీలో 150 మంది కళాకారులు పాల్గొన్నారు.పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టితో విగ్రహాన్ని రూపుద్దిద్దారు.అలాగే, సహజ సిద్ధమైన రంగులనే వాడారు.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







