సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- March 13, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ మంత్రి మండలి ఉప ప్రధానమంత్రి సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయీద్ గురువారం ఉదయం (మార్చి 12, 2026) కన్నుమూసినట్లు 'దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్' (రాజ దర్బారు కార్యాలయం) ప్రకటించింది.
సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయీద్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. తన జీవత కాలమంతా అచంచలమైన అంకితభావంతో, నిస్వార్థంగా సేవ చేసిన ఆయన, ఇప్పుడు తుదిశ్వాస విడిచారని తన ప్రకటనలో కొనియాడింది.
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!
- దక్షిణ సూడాన్ రాజధాని శివార్లలో విమానం కూలి 14 మంది మృతి
- ఎగ్జిట్ పోల్స్ కౌంట్డౌన్ షురూ.. మే 4న తుది ఫలితాలు
- పర్యాటకానికి కొత్త కళ..హైదరాబాద్లో భారీ కార్నివాల్ నిర్వహణ
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!









