సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- March 13, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ మంత్రి మండలి ఉప ప్రధానమంత్రి సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయీద్ గురువారం ఉదయం (మార్చి 12, 2026) కన్నుమూసినట్లు 'దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్' (రాజ దర్బారు కార్యాలయం) ప్రకటించింది.
సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయీద్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. తన జీవత కాలమంతా అచంచలమైన అంకితభావంతో, నిస్వార్థంగా సేవ చేసిన ఆయన, ఇప్పుడు తుదిశ్వాస విడిచారని తన ప్రకటనలో కొనియాడింది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







