సెప్టెంబర్ 1 నుండి డెలివరీ బైక్లు రీ ఎంట్రీ..!!
- August 29, 2025
కువైట్: సెప్టెంబర్ 1 నుండి వేసవి సస్పెన్షన్ తర్వాత డెలివరీ బైక్లు కువైట్ రోడ్లపైకి తిరిగి వస్తాయి.ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్తో కలిసి, వినియోగదారుల డెలివరీ కంపెనీలను తిరిగి కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి అనుమతించింది. అయితే, కొత్త నియమాలు డెలివరీ బైక్లు ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జోన్ల లోపల మాత్రమే పనిచేయాలని నిర్దేశించారు. హైవేలు మరియు రింగ్ రోడ్లపై నిషేధం విధించారు. ట్రాఫిక్ను నియంత్రించడానికి మరియు రహదారి భద్రతను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









