సెప్టెంబర్ 1 నుండి డెలివరీ బైక్లు రీ ఎంట్రీ..!!
- August 29, 2025
కువైట్: సెప్టెంబర్ 1 నుండి వేసవి సస్పెన్షన్ తర్వాత డెలివరీ బైక్లు కువైట్ రోడ్లపైకి తిరిగి వస్తాయి.ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్తో కలిసి, వినియోగదారుల డెలివరీ కంపెనీలను తిరిగి కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి అనుమతించింది. అయితే, కొత్త నియమాలు డెలివరీ బైక్లు ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జోన్ల లోపల మాత్రమే పనిచేయాలని నిర్దేశించారు. హైవేలు మరియు రింగ్ రోడ్లపై నిషేధం విధించారు. ట్రాఫిక్ను నియంత్రించడానికి మరియు రహదారి భద్రతను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..







