వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలని ఖతార్ సైబర్ సెక్యూరిటీ అలెర్ట్..!!
- August 31, 2025
దోహా: ఖతార్లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) వాట్పాప్ వినియోగదారులు తమ అప్లికేషన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కోరుతూ సెక్యూరిటీ అలెర్ట్ ను జారీ చేసింది.
'WhatsApp' మాతృ సంస్థ అయిన Meta, యాప్లో ఒక క్లిష్టమైన సమస్యను గుర్తించిందని సెక్యూరిటీ ఏజెన్సీ హైలైట్ చేసింది. ఇది మెసేజుల ప్రాసెస్ పై ప్రభావం చూపుతుందని, హానికరమైన లింక్ను పంపడానికి సైబర్ ఫ్రాడ్స్ కు అనుకూలంగా ఉంటుందని, ఇది నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. వెంటనే తమ వాట్సాప్ అప్లికేషన్లను అప్డేట్ చేసుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీ సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









