వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలని ఖతార్ సైబర్ సెక్యూరిటీ అలెర్ట్..!!
- August 31, 2025
దోహా: ఖతార్లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) వాట్పాప్ వినియోగదారులు తమ అప్లికేషన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కోరుతూ సెక్యూరిటీ అలెర్ట్ ను జారీ చేసింది.
'WhatsApp' మాతృ సంస్థ అయిన Meta, యాప్లో ఒక క్లిష్టమైన సమస్యను గుర్తించిందని సెక్యూరిటీ ఏజెన్సీ హైలైట్ చేసింది. ఇది మెసేజుల ప్రాసెస్ పై ప్రభావం చూపుతుందని, హానికరమైన లింక్ను పంపడానికి సైబర్ ఫ్రాడ్స్ కు అనుకూలంగా ఉంటుందని, ఇది నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. వెంటనే తమ వాట్సాప్ అప్లికేషన్లను అప్డేట్ చేసుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీ సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







