వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలని ఖతార్ సైబర్ సెక్యూరిటీ అలెర్ట్..!!
- August 31, 2025
దోహా: ఖతార్లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) వాట్పాప్ వినియోగదారులు తమ అప్లికేషన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కోరుతూ సెక్యూరిటీ అలెర్ట్ ను జారీ చేసింది.
'WhatsApp' మాతృ సంస్థ అయిన Meta, యాప్లో ఒక క్లిష్టమైన సమస్యను గుర్తించిందని సెక్యూరిటీ ఏజెన్సీ హైలైట్ చేసింది. ఇది మెసేజుల ప్రాసెస్ పై ప్రభావం చూపుతుందని, హానికరమైన లింక్ను పంపడానికి సైబర్ ఫ్రాడ్స్ కు అనుకూలంగా ఉంటుందని, ఇది నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. వెంటనే తమ వాట్సాప్ అప్లికేషన్లను అప్డేట్ చేసుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీ సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







