రియాద్ మెట్రో ప్రారంభ సమయంలో మార్పులు..!!
- September 06, 2025
రియాద్: రియాద్ మెట్రో ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రారంభ సమయాలను మార్చినట్టు రియాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. విద్యార్థులు, ఉద్యోగులు మరియు తెల్లవారుజామున ప్రయాణికులకు సేవలు విస్తరించడం లక్ష్యంగా మెట్రో సమయాలను మార్చినట్టు తెలిపింది. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు మెట్రో 100 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









