రియాద్ మెట్రో ప్రారంభ సమయంలో మార్పులు..!!
- September 06, 2025
రియాద్: రియాద్ మెట్రో ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రారంభ సమయాలను మార్చినట్టు రియాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. విద్యార్థులు, ఉద్యోగులు మరియు తెల్లవారుజామున ప్రయాణికులకు సేవలు విస్తరించడం లక్ష్యంగా మెట్రో సమయాలను మార్చినట్టు తెలిపింది. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు మెట్రో 100 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







