రియాద్ మెట్రో ప్రారంభ సమయంలో మార్పులు..!!
- September 06, 2025
రియాద్: రియాద్ మెట్రో ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రారంభ సమయాలను మార్చినట్టు రియాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. విద్యార్థులు, ఉద్యోగులు మరియు తెల్లవారుజామున ప్రయాణికులకు సేవలు విస్తరించడం లక్ష్యంగా మెట్రో సమయాలను మార్చినట్టు తెలిపింది. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు మెట్రో 100 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది.
తాజా వార్తలు
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!







