రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- September 13, 2025
రియాద్: రియాద్ లో నివాస స్థలాన్ని కోరుకునే పౌరుల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి రాయల్ కమిషన్ “రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్” ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. దరఖాస్తులు అక్టోబర్ 23 వరకు స్వీకరించనున్నారు. అర్హుల జాబితాను నవంబర్ 9న ప్రకటిస్తారు. చదరపు మీటరుకు SR1,500 ధరల నుండి అభివృద్ధి చేసిన ప్లాట్ లు అందుబాటులో ఉన్నాయి. రెసిడెన్షియల్ రియల్ మార్కెట్ను స్థిరీకరించడానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించినట్లు రాయల్ కమిషన్ సీఈఓ ఇబ్రహీం అల్-సుల్తాన్ తెలిపారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









