మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- September 16, 2025
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ కీలక ప్రదేశాలలో ఫీల్డ్ పార్కింగ్ సర్వేలను ప్రారంభించింది. ఈ మేరకు మునిసిపాలిటీ తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో వెల్లడించింది. ఈ సర్వే మూడు వారాల పాటు కొనసాగుతుందని తెలిపింది.
మస్కట్లో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ పరిష్కారాల అభివృద్ధికి మద్దతుగా పార్కింగ్ వినియోగంపై ఖచ్చితమైన డేటాను సేకరించడం ఈ అధ్యయనం లక్ష్యమని పేర్కొంది. సర్వేలో భాగంగా అల్ సీబ్ సౌక్, అల్ బరాకత్ స్ట్రీట్, అల్ ఖౌద్ సౌక్, ఖురుమ్ బీచ్, ఖువైర్ కమర్షియల్ ఏరియా, ఖురుమ్ కమర్షియల్ ఏరియా మరియు అల్ మహా స్ట్రీట్ లలో వాహనాలపై డేటాను సేకరిస్తారు. వాహనదారులు సర్వే బృందాలకు సహకరించాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









