మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- September 18, 2025
దుబాయ్: ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గత రాత్రి ప్రత్యేకంగా వెలిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన చిత్రాలను, "హ్యాపీ బర్త్డే" శుభాకాంక్షల పదాలను ప్రదర్శించింది.
ఆకర్షణీయంగా వెలిగిన బుర్జ్ ఖలీఫా రంగులు మారుతూ, భారత త్రివర్ణ పతాక రంగులు — కాషాయం, తెలుపు, ఆకుపచ్చ—మెరిశాయి.
ఇదే విధంగా గత ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా బుర్జ్ ఖలీఫా ప్రత్యేకంగా అలంకరించబడింది.
ప్రధాని మోదీకి గ్లోబల్ స్థాయిలో లభిస్తున్న గౌరవానికి ప్రతీకగా ఈ ప్రత్యేక వెలుగుల ప్రదర్శన నిలిచింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







