UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- September 20, 2025
న్యూయార్క్: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ 22న న్యూయార్క్లో జరగనున్న పాలస్తీనా సమస్య మరియు టూ-స్టేట్ సొల్యూషన్పై జరగనున్న ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి సమావేశంలో వర్చువల్ ద్వారా పాల్గొంటారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా క్రౌన్ ప్రిన్స్ పాల్గొనడాన్ని ఆమోదించింది. దీనికి సౌదీ అరేబియా మరియు ఫ్రాన్స్ సహ అధ్యక్షత వహిస్తాయి. రెండు-స్టేట్ సొల్యూషన్ను ముందుకు తీసుకెళ్లడం, అంతర్జాతీయ మద్దతును సమీకరించడంపై చర్చించనున్నారు. ఇది పాలస్తీనా ప్రయోజనంపై దౌత్యపరమైన మద్దతును కొనసాగించడంలో కీలకమైనదిగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







