ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- September 20, 2025
దోహా: ఖతార్ చోరవతో ఆఫ్ఘనిస్తాన్లో నిర్బంధించబడిన ఇద్దరు బ్రిటిష్ పౌరులు విడుదల అయ్యారు. విడుదలైన బ్రిటీషర్స్ పీటర్ రేనాల్డ్ మరియు అతని భార్య బార్బీ రేనాల్డ్ దోహాకు చేరుకున్నారని మరియు తరువాత లండన్కు బయలుదేరుతారని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ బిన్ సలేహ్ అల్-ఖులైఫీ తెలిపారు. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా బ్రిటిషర్స్ బయటపడ్డారని, వారి హక్కులకు భంగం కలిగించకుండా మానవతా విలువలను బలోపేతం చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. సహకరించిన ఆఫ్టాన్, బ్రిటీష్ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









