ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- September 20, 2025
దోహా: ఖతార్ చోరవతో ఆఫ్ఘనిస్తాన్లో నిర్బంధించబడిన ఇద్దరు బ్రిటిష్ పౌరులు విడుదల అయ్యారు. విడుదలైన బ్రిటీషర్స్ పీటర్ రేనాల్డ్ మరియు అతని భార్య బార్బీ రేనాల్డ్ దోహాకు చేరుకున్నారని మరియు తరువాత లండన్కు బయలుదేరుతారని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ బిన్ సలేహ్ అల్-ఖులైఫీ తెలిపారు. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా బ్రిటిషర్స్ బయటపడ్డారని, వారి హక్కులకు భంగం కలిగించకుండా మానవతా విలువలను బలోపేతం చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. సహకరించిన ఆఫ్టాన్, బ్రిటీష్ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!









