దుబాయ్ మరీనా ప్రాంతంలోని సలాఫా టవర్ లో అగ్నిప్రమాదం
- July 20, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కీలక నగరం దుబాయ్లోని మరినా ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 75 అంతస్థుల సులఫా టవర్లోని స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 35వ అంతస్థులో ప్రారంభమైన మంటలు క్రమంగా మిగతా అంతస్థులకు వ్యాపించాయి. దీంతో వందలాది మంది బయటకు పరుగులు తీశారు. తమ డబ్బులు, ఇతర ముఖ్యమైన సామాగ్రి అంతా గదుల్లోనే ఉండిపోయాయని బాధితులు వాపోయారు. పర్యాటకుల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. పాస్పోర్ట్లు, ఇతర కీలక ధృవపత్రాలు కూడా కాలిపోయాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







