సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- October 13, 2025
హైదరాబాద్: తెలంగాణ పోలీసులు మరోసారి సామాజిక మాధ్యమాల వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ప్రజలు వాటిని నమ్మే ముందు ఆలోచించాలని, నిర్ధారించకుండా షేర్ చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు.
‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా తెలంగాణ పోలీసులు చేసిన ప్రకటనలో, “సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదు. పంచుకునే ముందు నిజానిజాలు తెలుసుకోండి” అని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సమాజంలో శాంతిభద్రతలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







