ముంబయి పేలుళ్ల కేసులోని నిందితులకు 121 సెక్షన్
- July 22, 2016
భారత ప్రభుత్వంపై యుద్ధానికి దిగినందుకు' భారత శిక్షాస్మృతి 121 సెక్షన్ కింద ఏడుగురు నిందితులను దోషులుగా నిర్ధరించాలని ముంబయి పేలుళ్ల కేసులో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది కోరారు. 121 సెక్షన్ కింద అభియోగాలు మోపకపోయినా కూడా టాడా చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న వారిని న్యాయమూర్తి దోషులుగా నిర్ధరించొచ్చని సూచించారు. ప్రభుత్వ సంస్థల మీదే కాదు.. సామాన్య ప్రజలపై దాడి చేసినా యుద్ధానికి దిగారనే అభియోగం వర్తిస్తుందంటూ 26/11 దాడి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాలను ప్రస్తావించారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







