ముంబయి పేలుళ్ల కేసులోని నిందితులకు 121 సెక్షన్

- July 22, 2016 , by Maagulf
ముంబయి పేలుళ్ల కేసులోని నిందితులకు 121 సెక్షన్

భారత ప్రభుత్వంపై యుద్ధానికి దిగినందుకు' భారత శిక్షాస్మృతి 121 సెక్షన్‌ కింద ఏడుగురు నిందితులను దోషులుగా నిర్ధరించాలని ముంబయి పేలుళ్ల కేసులో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది కోరారు. 121 సెక్షన్‌ కింద అభియోగాలు మోపకపోయినా కూడా టాడా చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న వారిని న్యాయమూర్తి దోషులుగా నిర్ధరించొచ్చని సూచించారు. ప్రభుత్వ సంస్థల మీదే కాదు.. సామాన్య ప్రజలపై దాడి చేసినా యుద్ధానికి దిగారనే అభియోగం వర్తిస్తుందంటూ 26/11 దాడి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాలను ప్రస్తావించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com