గల్లంతైన ఎయిర్ఫోర్స్ విమానపై ఆరాతీస్తున్న చంద్రబాబు
- July 22, 2016
చెన్నై తీరంలో గల్లంతైన ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమాన ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విమానంలో 8మంది విశాఖ వాసులు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ఆయన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో మాట్లాడారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









