పార్కుల తనిఖీలు
- July 22, 2016
నగరంలోని పార్కులను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దత్తత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం బంజారాహిల్స్లోని వెంగళరావుపార్క్లో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చింతల, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పార్కు సిబ్బంది మంత్రి వద్ద చెప్పుకున్నారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో త్వరలో సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు మంత్రి పిలుపునకు స్పందించిన మున్సిపల్శాఖ డైరెక్టర్ దాన కిషోర్ వెంగళరావు పార్క్ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









