పార్కుల తనిఖీలు
- July 22, 2016
నగరంలోని పార్కులను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దత్తత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం బంజారాహిల్స్లోని వెంగళరావుపార్క్లో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చింతల, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పార్కు సిబ్బంది మంత్రి వద్ద చెప్పుకున్నారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో త్వరలో సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు మంత్రి పిలుపునకు స్పందించిన మున్సిపల్శాఖ డైరెక్టర్ దాన కిషోర్ వెంగళరావు పార్క్ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









