పార్కుల తనిఖీలు
- July 22, 2016
నగరంలోని పార్కులను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దత్తత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం బంజారాహిల్స్లోని వెంగళరావుపార్క్లో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చింతల, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పార్కు సిబ్బంది మంత్రి వద్ద చెప్పుకున్నారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో త్వరలో సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు మంత్రి పిలుపునకు స్పందించిన మున్సిపల్శాఖ డైరెక్టర్ దాన కిషోర్ వెంగళరావు పార్క్ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







