సుప్రజ, ఆమె కుమారుడి మృతదేహాలు స్వదేశానికి
- July 22, 2016
ఆస్ట్రేలియా మెల్బోర్న్లో అనుమానాస్పదస్థితిలో చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుప్రజ, ఆమె నాలుగు నెలల కుమారుడి మృతదేహాలు స్వదేశం చేరుకున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో తమ వారి మృతదేహాలను చూడగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను సుప్రజ భర్త శ్రీనివాస్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు తరలించారు. ఇవాళ అంత్యక్రియలు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







