మెక్డొనాల్డ్ ప్రమాదం తర్వాత భద్రత జట్టు ఏర్పాటు
- July 23, 2016
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు ఆ విషాద ప్రమాద అనుభవ నేపథ్యంలో, అజ్మన్ మున్సిపాలిటీ శాఖ అటువంటి ప్రమాదాల బారిన ప్రజలు పడకుండా నిరోధించడానికి ప్రత్యేక రక్షణ జట్టు ఏర్పాటు చేసింది. కొత్త కమ్యూనిటీ భద్రతా గణంలో మునిసిపాలిటి నుండి ప్రత్యేక రక్షణ నిపుణులు వుంటారు. వీరు వాహనాల అద్దాల ముందు కనబడేలా సరిహద్దుల లేదా పట్టణ శివారు సమీపంలో భద్రతా సూచనలను తెలియచేసే బోర్డులు ఏర్పాటు చేయడం చేస్తారు. సందర్శకులు లేదా వినియోగదారులకు యొక్క భద్రతా నిర్ధారించడానికి కఠినమైన నిబంధనలు, షరతులు అనుసరించాల్సి ఉంటుంది.
ఎమిరేట్ లో ప్రజా భద్రత తులనాత్మకంగా తక్కువ ప్రాణాంతకం చేసేందుకు ఈ జట్టు అధిక భద్రతా స్థాయిలు, ట్రాఫిక్ ప్రమాదాలు నిర్ధారించడానికి జూలై 19 న ఏర్పాటు కాబడిన ఒక అత్యవసర కమిటీ భాగం. ఇది నిరంతరం రోడ్డు ప్రమాదంలో కారణాలు మరియు ప్రజలకు దగ్గరగా మెలిగి అజ్మన్ ట్రాఫిక్ పోలీస్ సమన్వయంతో ప్రమాద నివారణ ప్రయత్నాలకు అధ్యయనం చేయాల్సి ఉంది. అజ్మన్ మున్సిపాలిటీ యొక్క ఇంజనీరింగ్ వ్యవహారాల శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ ఆమిర్ అల్ ముహారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, భద్రత జట్టు నగరంలో వ్యాపార సంస్థలలోని దుకాణాలు మరియు కాంప్లెక్సులు సమీపంలో బాటసారులను రక్షించడానికి విధానాలు మరియు చర్యలను ఒక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. పురపాలక సంఘం ఎమిరేట్ ప్రజా భద్రత మరియు భద్రతా పరిస్థితులపై ప్రతి మూడు నెలల ఒకసారి ఒక సమగ్ర నివేదిక జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







