సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- November 04, 2025
దోహా: ఖతార్ రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు 2025ని నిర్వహిస్తున్న నేపథ్యంలో నిర్దిష్ట ప్రాంతాలలో అన్ని సముద్ర నావిగేషన్ మరియు నౌకల లీజింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నవంబర్ 4న ఉదయం 6 గంటల నుండి నవంబర్ 7 వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేత ఆంక్సలు అమల్లో ఉంటాయని తెలిపింది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లుసైల్ నగరంలోని ఫెయిర్మాంట్ హోటల్ వాటర్ఫ్రంట్ వరకు అన్ని రకాల సముద్ర కార్యకలాపాలకు వర్తిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









