సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- November 04, 2025
            దోహా: ఖతార్ రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు 2025ని నిర్వహిస్తున్న నేపథ్యంలో నిర్దిష్ట ప్రాంతాలలో అన్ని సముద్ర నావిగేషన్ మరియు నౌకల లీజింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నవంబర్ 4న ఉదయం 6 గంటల నుండి నవంబర్ 7 వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేత ఆంక్సలు అమల్లో ఉంటాయని తెలిపింది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లుసైల్ నగరంలోని ఫెయిర్మాంట్ హోటల్ వాటర్ఫ్రంట్ వరకు అన్ని రకాల సముద్ర కార్యకలాపాలకు వర్తిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







