కాబూల్ లో ఆత్మాహుతి 80 మంది మృతి

- July 23, 2016 , by Maagulf
కాబూల్ లో ఆత్మాహుతి 80 మంది మృతి

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కాబూల్ లోని దహ్మజంగ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో సుమారు 80 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 207 మందికి పైగా గాయపడ్డారు. తమకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులపైన దాడి చేసి చంపడమే తమ లక్ష్యమని ఐఎస్ఐస్ తీవ్రవాదులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com