అమ్మవారి బోనాలు ఘనంగా..

- July 23, 2016 , by Maagulf
అమ్మవారి బోనాలు ఘనంగా..

 సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్ర్తాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అమ్మవారిని మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, ఎంపీ కె. కేశవరావులు తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహంకాళి ఆలయం దగ్గర పటిష్టభద్రత ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com