అమ్మవారి బోనాలు ఘనంగా..
- July 23, 2016
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్ర్తాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అమ్మవారిని మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, పద్మారావు, ఎంపీ కె. కేశవరావులు తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహంకాళి ఆలయం దగ్గర పటిష్టభద్రత ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







