ఆయుధాలు కల్గిన నల్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన కువైట్ అంతర్గత సిబ్బంది
- July 24, 2016
కువైట్ : తమ ఇళ్ళలో తుపాకులు మరియు మందుగుండు సామాగ్రీని రహస్యంగా దాచిన ఓ నల్గురు వ్యక్తులను అంతర్గత మంత్రిత్వ శాఖ ( మోయి ) సిబ్బంది అదుపులోనికి తీసుకొన్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్గత సిబ్బంది సంస్థలు మంజూరుకు సంబంధించి కొన్ని ధృవపత్రాల ప్రామాణికతను పరిశీలించిన తరువాత నల్గురు వ్యక్తులకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. శోధన సమయంలో , ఇది ఒక పౌరుడు బుల్లెట్లు కొనుగోలు కోసం అనుమతి పొందినట్లు తెలిసింది .ఇన్స్పెక్టర్లు ఆ నలుగురి గృహాల్లో మందుగుండు సామాగ్రీ మరియు ఒక లైసెన్స్ లేని పిస్టల్ ను స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







