ఐరాస ట్రస్ట్కు భారత్ రూ. 67 లక్షలు విరాళo
- July 24, 2016
శాంతి పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేసే దళాలు, పౌరుల చేతుల్లో లైంగిక దాడికి, వేధింపులకు గురైన మహిళలకు సహాయార్థం ఏర్పడ్డ ట్రస్ట్కు భారత్ రూ. 67 లక్షలు విరాళమిచ్చింది. ఈమేరకు ఐరాస క్షేత్ర సహాయ శాఖ (డీఎఫ్ఎస్) తెలిపింది. దీంతో ఈ ట్రస్ట్కు విరాళమిచ్చిన తొలి దేశంగా నిలిచింది. కాగా, ఐరాస భద్రత మండలి అనుమతి కమిటీల(ఎఎన్ఎస్సీ) పనితీరుపై భారత్ మండిపడింది. కొన్ని దేశాలకు సంబంధించి సంకుచితంగా వ్యవహరిస్తోందని విమర్శించింది.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









