లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- November 17, 2025
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో నిర్వహించిన ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా కీలక రంగాలలో పనిచేస్తున్న పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో పాల్గొన్న సంస్థలు:
- NCL–నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్
- NFL–నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
- MOIL–మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్
- RITES–రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీసెస్
- WAPCOS–వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్
సంస్థల పనితీరు,ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృత చర్చలు జరిగాయి. ప్రజా రంగ సంస్థల అభివృద్ధి, పారదర్శకత, ఆర్థిక బలోపేతం వంటి అంశాలపై సూచనలు, సమీక్షలు ప్రధానంగా చర్చించబడ్డాయి.ఎంపీ బాలశౌరి ఈ చర్చల్లో సక్రియంగా పాల్గొని పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









