లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- November 17, 2025
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో నిర్వహించిన ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా కీలక రంగాలలో పనిచేస్తున్న పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో పాల్గొన్న సంస్థలు:
- NCL–నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్
- NFL–నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
- MOIL–మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్
- RITES–రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీసెస్
- WAPCOS–వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్
సంస్థల పనితీరు,ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృత చర్చలు జరిగాయి. ప్రజా రంగ సంస్థల అభివృద్ధి, పారదర్శకత, ఆర్థిక బలోపేతం వంటి అంశాలపై సూచనలు, సమీక్షలు ప్రధానంగా చర్చించబడ్డాయి.ఎంపీ బాలశౌరి ఈ చర్చల్లో సక్రియంగా పాల్గొని పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!









