లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- November 17, 2025
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో నిర్వహించిన ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా కీలక రంగాలలో పనిచేస్తున్న పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో పాల్గొన్న సంస్థలు:
- NCL–నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్
- NFL–నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
- MOIL–మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్
- RITES–రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీసెస్
- WAPCOS–వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్
సంస్థల పనితీరు,ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృత చర్చలు జరిగాయి. ప్రజా రంగ సంస్థల అభివృద్ధి, పారదర్శకత, ఆర్థిక బలోపేతం వంటి అంశాలపై సూచనలు, సమీక్షలు ప్రధానంగా చర్చించబడ్డాయి.ఎంపీ బాలశౌరి ఈ చర్చల్లో సక్రియంగా పాల్గొని పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







