రువాండాలో అమీర్ పర్యటన విజయవంతం..!!
- November 22, 2025
కిగాలి: ఖతార్, రువాండా మధ్య బలమైన సంబంధాలు నెలకొన్నాయని అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని తెలిపారు. తన రువాండా పర్యటన ముగించుకొని స్వదేశానికి అమీర్ బయలుదేరారు. అనంతరం తన పర్యటన అనుభవాలను ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు.
కిగాలిలో రువాండా అధ్యక్షుడు పాల్ కగామెతో విస్తృత చర్చలు జరిగాయని తెలిపారు. ద్వైపాక్షిక సహకారం కోసం అవకాశాలను పెంపొందించడానికి పనిచేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రపంచ శాంతికి తన వంతు కృషి చేస్తానని రువాండా ప్రెసిడెంట్ హామీ ఇచ్చారని, అందుకు అమీర్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







