దుబాయ్ లో 210 మోటార్బైక్లు, స్కూటర్లు సీజ్..!!
- November 22, 2025
యూఏఈ: దుబాయ్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 200 కి పైగా మోటార్సైకిళ్లు మరియు ఇ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ భద్రతా నిబంధనలను పాటించడం, రోడ్ల పై ప్రజా భద్రతకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
అలాగే, రోడ్డుపై ప్రమాదకరమైన డ్రైవింగ్ ప్రాక్టిస్ కు సంబంధించి 271 వాహన డ్రైవర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు సోషల్ మీడియాలో వివరాలను షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ ను అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు. లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







