దుబాయ్ లో 210 మోటార్బైక్లు, స్కూటర్లు సీజ్..!!
- November 22, 2025
యూఏఈ: దుబాయ్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 200 కి పైగా మోటార్సైకిళ్లు మరియు ఇ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ భద్రతా నిబంధనలను పాటించడం, రోడ్ల పై ప్రజా భద్రతకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
అలాగే, రోడ్డుపై ప్రమాదకరమైన డ్రైవింగ్ ప్రాక్టిస్ కు సంబంధించి 271 వాహన డ్రైవర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు సోషల్ మీడియాలో వివరాలను షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ ను అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు. లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









