అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- November 22, 2025
మస్కట్: ఈ వారం ప్రారంభంలో అల్ అమెరాట్ జిల్లాలో ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు విషాదకరంగా మరణించిన ఘటనపై ఒమన్ విద్యుత్ శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించింది. ఆరోజు విద్యుత్ సరఫరాను నిలిపివేయబడలేదని, వారి మరణాలకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
అంతకుముందు సదరు నివాసానికి విద్యుత్ సర్వీసును నిలిపివేసిందని, ఇది ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగ సంఘటనకు కారణం అయి ఉండవచ్చని కొందరు సోషల్ మీడియాలో తమ వాదనలను వ్యక్తం చేశారు.
కాగా, సదరు కుటుంబం తమ ఇంటి లోపల గ్యాస్ లీక్ అయి కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







