అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- November 22, 2025
మస్కట్: ఈ వారం ప్రారంభంలో అల్ అమెరాట్ జిల్లాలో ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు విషాదకరంగా మరణించిన ఘటనపై ఒమన్ విద్యుత్ శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించింది. ఆరోజు విద్యుత్ సరఫరాను నిలిపివేయబడలేదని, వారి మరణాలకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
అంతకుముందు సదరు నివాసానికి విద్యుత్ సర్వీసును నిలిపివేసిందని, ఇది ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగ సంఘటనకు కారణం అయి ఉండవచ్చని కొందరు సోషల్ మీడియాలో తమ వాదనలను వ్యక్తం చేశారు.
కాగా, సదరు కుటుంబం తమ ఇంటి లోపల గ్యాస్ లీక్ అయి కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









