అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- November 22, 2025
మస్కట్: ఈ వారం ప్రారంభంలో అల్ అమెరాట్ జిల్లాలో ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు విషాదకరంగా మరణించిన ఘటనపై ఒమన్ విద్యుత్ శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించింది. ఆరోజు విద్యుత్ సరఫరాను నిలిపివేయబడలేదని, వారి మరణాలకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
అంతకుముందు సదరు నివాసానికి విద్యుత్ సర్వీసును నిలిపివేసిందని, ఇది ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగ సంఘటనకు కారణం అయి ఉండవచ్చని కొందరు సోషల్ మీడియాలో తమ వాదనలను వ్యక్తం చేశారు.
కాగా, సదరు కుటుంబం తమ ఇంటి లోపల గ్యాస్ లీక్ అయి కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







