ఐకేపీ సిబ్బంది వేతనాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం

- July 25, 2016 , by Maagulf
ఐకేపీ సిబ్బంది వేతనాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం

ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ) సిబ్బంది వేతనాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వేతనాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2, 3 రోజుల్లో ఐకేపీ సిబ్బంది వేతనాల పెంపుపై సీఎం ప్రకటన చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com