పశ్చిమ్బెంగాల్ లో వరద బీభత్సం
- July 25, 2016
పశ్చిమ్బెంగాల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూడు జిల్లాల్లోని 150 గ్రామాలు జలమయం కావడంతో దాదాపు 58,000 మందిపై వరద ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వం జల్పాయ్గురిలో అప్రమత్తత ప్రకటించింది. అలిపుర్దార్, జల్పాయ్గురి, కూచ్బిహార్లో 58,000 మంది ప్రజలు వరదబారిన పడ్డారని ఆ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ శాఖ మంత్రి జావెద్ఖాన్ తెలిపారు. వరద ప్రభావిత జిల్లాలో మొత్తం 43 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువ రాష్ట్రమైన సిక్కిం, భూటాన్ దేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బంగాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









