ఐసిస్ వైపు యువకులను ప్రేరేపించిన నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జిషీట్
- July 25, 2016
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వైపు హైదరాబాద్ యువకులను ప్రేరేపించిన నిందితుడిపై జాతీయ దర్యాప్తు బృందం ఛార్జిషీట్ నమోదుచేసింది. కర్ణాటకలోని భత్కల్కు చెందిన అద్నన్ హసన్పై దిల్లీలో ఎన్ఐఏ ఛార్జిషీట్ రూపొందించింది. అబ్దుల్లా బాసిత్, ఉమర్ ఫరూకీ, జమీర్ ఫరూకీలను ప్రేరేపించి వారు సిరియా వెళ్లేందుకు హసన్ నిధులు సమకూర్చినట్లు ఎన్ఐఏ అధికారులు నిర్థరించారు. బాసిత్, ఉమర్ ఫరూకీలు సిరియాకు వెళ్లేందుకు రెండుసార్లు ప్రయత్నించి చిక్కారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







