కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!
- December 03, 2025
కువైట్: ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్ ను భారతీయ తీర రక్షక నౌక (ICGS) సార్థక్ డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 12 వరకు గుడ్విల్ సందర్శన నిమిత్తం కువైట్ చేరుకోనుంది. ఇండియా- కువైట్ మధ్య కొనసాగుతున్న సహకారం, ఫ్రెండ్లీ సముద్ర సంబంధాలలో భాగంగా ఈ సందర్శన జరుగుతుంది. సార్థక్ సిబ్బంది తమ కువైట్ సహచరులతో ఉమ్మడి ఎక్సర్ సైజలు, మార్పిడి కార్యక్రమాలు మరియు మర్యాదపూర్వక సమావేశాలు వంటి వృత్తిపరమైన సంభాషణలలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ సందర్శన భారతదేశం సముద్ర సామర్థ్యాలను ప్రదర్శించడానికి, రెండు దేశాల తీర రక్షక దళాల మధ్య పరస్పర అవగాహనను ప్రోత్సహించడానికి అవకాశాన్ని కూడా అందిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







