బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- December 03, 2025
మానామా: బహ్రెయిన్-ఇటలీ మధ్య దౌత్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఇటలీ ప్రధాన మంత్రి హర్ ఎక్సలెన్సీ జార్జియా మెలోని అల్-సఖిర్ ప్యాలెస్లో సమావేశమయ్యారు. బహ్రెయిన్ ఆతిథ్యమిస్తున్న సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) 46వ సెషన్ లో ఆమె పాల్గొనేందుకు బహ్రెయిన్ వచ్చింది.
అంతకుమందు కింగ్ హమద్ ఆమెకు సాధరంగా ఆహ్వినించారు. బహ్రెయిన్, ఇటలీ మధ్య చారిత్రక, బలమైన సంబంధాలను హైలైట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









