బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- December 03, 2025
మానామా: బహ్రెయిన్-ఇటలీ మధ్య దౌత్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఇటలీ ప్రధాన మంత్రి హర్ ఎక్సలెన్సీ జార్జియా మెలోని అల్-సఖిర్ ప్యాలెస్లో సమావేశమయ్యారు. బహ్రెయిన్ ఆతిథ్యమిస్తున్న సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) 46వ సెషన్ లో ఆమె పాల్గొనేందుకు బహ్రెయిన్ వచ్చింది.
అంతకుమందు కింగ్ హమద్ ఆమెకు సాధరంగా ఆహ్వినించారు. బహ్రెయిన్, ఇటలీ మధ్య చారిత్రక, బలమైన సంబంధాలను హైలైట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









