బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- December 03, 2025
మానామా: బహ్రెయిన్-ఇటలీ మధ్య దౌత్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఇటలీ ప్రధాన మంత్రి హర్ ఎక్సలెన్సీ జార్జియా మెలోని అల్-సఖిర్ ప్యాలెస్లో సమావేశమయ్యారు. బహ్రెయిన్ ఆతిథ్యమిస్తున్న సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) 46వ సెషన్ లో ఆమె పాల్గొనేందుకు బహ్రెయిన్ వచ్చింది.
అంతకుమందు కింగ్ హమద్ ఆమెకు సాధరంగా ఆహ్వినించారు. బహ్రెయిన్, ఇటలీ మధ్య చారిత్రక, బలమైన సంబంధాలను హైలైట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







