బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- December 03, 2025
మానామా: బహ్రెయిన్-ఇటలీ మధ్య దౌత్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఇటలీ ప్రధాన మంత్రి హర్ ఎక్సలెన్సీ జార్జియా మెలోని అల్-సఖిర్ ప్యాలెస్లో సమావేశమయ్యారు. బహ్రెయిన్ ఆతిథ్యమిస్తున్న సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) 46వ సెషన్ లో ఆమె పాల్గొనేందుకు బహ్రెయిన్ వచ్చింది.
అంతకుమందు కింగ్ హమద్ ఆమెకు సాధరంగా ఆహ్వినించారు. బహ్రెయిన్, ఇటలీ మధ్య చారిత్రక, బలమైన సంబంధాలను హైలైట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







