జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు
- December 06, 2025
న్యూ ఢిల్లీ: జమిలి ఎన్నికల చట్ట పర్యావరణంపై కేంద్రం నిపుణుల చర్చలు కొనసాగిస్తున్నది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిగణనలో, ప్రతిపాదిత జమిలి బిల్లులకు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్ పేర్కొంది.ఈ బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణాన్ని మార్చడం లేదా సమాఖ్య విధానానికి హానికరం కలిగించడం లేదని కమిషన్ వివరించింది. లోక్సభ, శాసనసభల ఎన్నికలను ఒకే సమయానికి నిర్వహించడం ద్వారా ప్రజల ఓటు హక్కుకు ఎటువంటి నష్టం కలగదు అని స్పష్టం చేశారు.
జేపీసీ ఇప్పటికే వివిధ వర్గాలతో చర్చలు జరిపింది.లా కమిషన్ సూచనలతో మరిన్ని నిపుణులు, సంస్థలతో చర్చలు కొనసాగించబడి, ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల్లో నివేదిక సమర్పించనుంది. రాజ్యాంగంలోని 368వ,324వ అధికరణల కింద ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అధికారాలపై వచ్చిన సందేహాలను కమిషన్ తొలగించింది.ఈ నివేదిక పై చర్చ తరువాత, కేంద్రం తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







