విజయ్కాంత్ దంపతులపై అరెస్టువారెంట్ జారీచేసిన తిరుపూర్ ప్రిన్సిపల్ న్యాయస్థానం
- July 26, 2016
తమిళనాడులో డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ్కాంత్ దంపతులపై తిరుపూర్ ప్రిన్సిపల్ న్యాయస్థానం అరెస్టువారెంట్ జారీచేసింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకానందుకు విజయ్కాంత్, ఆయన సతీమణి ప్రేమలతకు న్యాయమూర్తి అలమేలు నటరాజన్ వారెంట్ జారీ చేశారు. గత మూడు విచారణలకు హాజరుకాని విజయ్కాంత్ మంగళవారం కూడా హాజరుకాకపోవడంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నవంబర్ 6న పల్లడంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పబ్లిక్ప్రాసిక్యూటర్ కేఎన్ సుబ్రహ్మణియం విజయ్కాంత్ దంపతులపై ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







