కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- December 10, 2025
కువైట్: ఇండియా మరియు కువైట్ మధ్య సముద్ర సహకారం, భద్రతా సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఐదు రోజుల సద్భావన పర్యటనలో భాగంగా భారత తీర రక్షక నౌక (ICGS) సర్థాక్ మంగళవారం షువైఖ్ నౌకాశ్రయానికి చేరుకుంది. సాల్మియా ఇండియన్ మోడల్ స్కూల్ విద్యార్థులు భారత త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ సిబ్బందిని హర్షధ్వానాలతో స్వాగతించారు.
ఇండియా మరియు కువైట్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో, ముఖ్యంగా రక్షణ సహకారం, సముద్ర భద్రత రంగాలలో ఈ సందర్శన మరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సౌహార్ద పర్యటనలో రెండు దేశాల సముద్ర దళాల మధ్య లోతైన సహకారం, స్నేహాన్ని పెంపొందించడానికి ఉమ్మడి కార్యకలాపాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







