ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- December 11, 2025
దోహా: ఖతార్ లో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ (MoM) 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది. ఇది డిజిటల్ యాక్సెసిబిలిటీని మెరుగుపరచడంతోపాటు ప్రజా విధానాలను క్రమబద్ధీకరించడంలో సహయపడుతుందని తెలిపింది. కొత్త డిజిటల్ వ్యవసాయ సేవలు ఇప్పుడు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు.
కొత్తగా ప్రవేశపెట్టిన సేవలు వ్యవసాయ కార్యకలాపాలను కవర్ చేస్తాయని మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల దిగుమతి, ఎగుమతి, తయారీ మరియు నిర్వహణకు లైసెన్సింగ్, అలాగే వ్యవసాయ ఉత్పత్తులను నమోదు చేయడం మరియు పునరుద్ధరించడం కోసం సేవలు ఉన్నాయని అన్నారు.
ఈ డిజిటల్ సేవలు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తాయని, ప్రధానంగా వినియోగదారులు ఎప్పుడైనా మరియు ఏ ప్రదేశం నుండి అయినా సేవలను యాక్సెస్ చేయవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









