అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాహకనౌక ప్రయోగాన్ని వాయిదా
- July 26, 2016
నెల్లూరు జిల్లాలోని సతీశ్ధావన్ రోదసీ కేంద్రం (షార్) నుంచి చేయదలచిన అడ్వాన్స్డ్టెక్నాలజీ వాహకనౌక (ఏటీవీ) ప్రయోగం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈప్రయోగం గురువారం జరగాల్సిఉండగా లాంచ్ విండో అనుమతి(ఏటీసీ) రానందున వాయిదా వేశారు. శుక్రవారం చెన్నై నుంచి పోర్ట్బ్లెయిర్కు బయలుదేరిన వాయుసేనకు చెందిన ఆంటనోవ్ (ఏఎన్)-32 అదృశ్యమైన విషయం తెలిసిందే. దీని ఆచూకీ తెలుసుకునే పనిలో నౌకాదళం, తీరరక్షక దళానికి చెందిన నౌకలు, ఎనిమిది విమానాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాకెట్ ప్రయోగానికి ఎయిర్ ట్రాఫిక్ అనుమతి రానందున గురువారం జరగాల్సిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాహకనౌక ప్రయోగాన్ని వాయిదావేసినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







