రానున్న 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్‌ జాతీయ సదస్సు..

- July 26, 2016 , by Maagulf
రానున్న 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్‌ జాతీయ సదస్సు..

నీతి ఆయోగ్‌ జాతీయ సదస్సు దిల్లీలో ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రణాళిక, ఆర్ధికశాఖ కార్యదర్శులు సదస్సుకు హాజరయ్యారు. ఇండియా విజన్‌ డాక్యుమెంట్‌ తయారీ కోసం నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌ పనగారియా.. రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. రాష్ట్రాల ఆదాయ మార్గాలు సహా వృద్ధిరేటు పెంచేందుకు ఉన్న మార్గాలపై సమావేశంలో చర్చించనున్నారు. రానున్న 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్‌ జాతీయ సదస్సులో చర్చ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com