రానున్న 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్ జాతీయ సదస్సు..
- July 26, 2016
నీతి ఆయోగ్ జాతీయ సదస్సు దిల్లీలో ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రణాళిక, ఆర్ధికశాఖ కార్యదర్శులు సదస్సుకు హాజరయ్యారు. ఇండియా విజన్ డాక్యుమెంట్ తయారీ కోసం నీతి ఆయోగ్ ఛైర్మన్ పనగారియా.. రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. రాష్ట్రాల ఆదాయ మార్గాలు సహా వృద్ధిరేటు పెంచేందుకు ఉన్న మార్గాలపై సమావేశంలో చర్చించనున్నారు. రానున్న 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్ జాతీయ సదస్సులో చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







