రానున్న 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్ జాతీయ సదస్సు..
- July 26, 2016నీతి ఆయోగ్ జాతీయ సదస్సు దిల్లీలో ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రణాళిక, ఆర్ధికశాఖ కార్యదర్శులు సదస్సుకు హాజరయ్యారు. ఇండియా విజన్ డాక్యుమెంట్ తయారీ కోసం నీతి ఆయోగ్ ఛైర్మన్ పనగారియా.. రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. రాష్ట్రాల ఆదాయ మార్గాలు సహా వృద్ధిరేటు పెంచేందుకు ఉన్న మార్గాలపై సమావేశంలో చర్చించనున్నారు. రానున్న 15ఏళ్ల ప్రణాళికపై నీతి ఆయోగ్ జాతీయ సదస్సులో చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..