ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- December 16, 2025
దోహా: రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ విభాగం (QMD) తెలిపింది.ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాలు, క్యాంప్ యజమానులను హెచ్చరించింది.అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ సమయంలో వీచే బలమైన గాలుల నుండి క్యాంప్ లు, ఇతర సౌకర్యాలను రక్షించుకోవాలని, వాటిని సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరింది.అదే సమయంలో అధికారిక ఛానల్స్ జారీ చేసే తాజా వాతావరణ సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని QMD సూచించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









