సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- December 22, 2025
కువైట్: అల్-అహ్మది గవర్నరేట్లోని అల్-వఫ్రా వ్యవసాయ క్షేత్రంలో విధుల్లో ఉన్న సైనిక సిబ్బందిపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదుపులోకి తీసుకుంది. చేతులు మరియు ఎడమ కాలులో గాయపడిన సైనికుడిని సబా అల్-అహ్మద్ ఆసుపత్రికి తరలించి చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి చేయడానికి ప్రయత్నించడం, వారి ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించడం వంటివి తీవ్రమైన నేరాలు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిందితులపై కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









