ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- December 23, 2025
దోహా: ఖతార్ లో పబ్లిక్ వర్క్స్ అథారిటీ ట్రాఫిక్ అలెర్ట్ జారీ చేసింది. సల్వా రోడ్ నుండి ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ వైపు వెళ్లే ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ 14ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ రహదారి డిసెంబర్ 25వతేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి డిసెంబర్ 27 ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుంది. రోడ్ నిర్వహణ పనులను చేపట్టడానికి వీలుగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అష్ఘల్ పేర్కొంది. వాహనదారులు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









