ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- December 23, 2025
దోహా: ఖతార్ లో పబ్లిక్ వర్క్స్ అథారిటీ ట్రాఫిక్ అలెర్ట్ జారీ చేసింది. సల్వా రోడ్ నుండి ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ వైపు వెళ్లే ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ 14ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ రహదారి డిసెంబర్ 25వతేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి డిసెంబర్ 27 ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుంది. రోడ్ నిర్వహణ పనులను చేపట్టడానికి వీలుగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అష్ఘల్ పేర్కొంది. వాహనదారులు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు







