బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- December 23, 2025
మనామా: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) బహ్రెయిన్ రాజ్యంలో శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ (D2D) సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ టెలికమ్యూనికేషన్ల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లో శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలను అమలు చేసిన మొదటి దేశంగా బహ్రెయిన్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు.
సమద్రం, నేలపై నెట్వర్క్ కవరేజ్ లేనిప్రాంతాలలో మొబైల్ ఫోన్లను నేరుగా కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుందని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ జనరల్ డైరెక్టర్ ఫిలిప్ మార్నిక్ పేర్కొన్నారు. ఉపగ్రహ డైరెక్ట్-టు-డివైస్ సేవలు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









