బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- December 23, 2025
మనామా: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) బహ్రెయిన్ రాజ్యంలో శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ (D2D) సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ టెలికమ్యూనికేషన్ల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లో శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలను అమలు చేసిన మొదటి దేశంగా బహ్రెయిన్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు.
సమద్రం, నేలపై నెట్వర్క్ కవరేజ్ లేనిప్రాంతాలలో మొబైల్ ఫోన్లను నేరుగా కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుందని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ జనరల్ డైరెక్టర్ ఫిలిప్ మార్నిక్ పేర్కొన్నారు. ఉపగ్రహ డైరెక్ట్-టు-డివైస్ సేవలు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









