బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- December 23, 2025
మనామా: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) బహ్రెయిన్ రాజ్యంలో శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ (D2D) సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ టెలికమ్యూనికేషన్ల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లో శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలను అమలు చేసిన మొదటి దేశంగా బహ్రెయిన్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు.
సమద్రం, నేలపై నెట్వర్క్ కవరేజ్ లేనిప్రాంతాలలో మొబైల్ ఫోన్లను నేరుగా కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుందని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ జనరల్ డైరెక్టర్ ఫిలిప్ మార్నిక్ పేర్కొన్నారు. ఉపగ్రహ డైరెక్ట్-టు-డివైస్ సేవలు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







